శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు రచించిన త్రైతసిద్దాంత ఆద్యాత్మిక గ్రంధములలోని జ్ఞానాన్ని నేటి ప్రజలకు వీడియోల ద్వారా వివరించడమే ఈ " త్రైతవాణి " చానల్ యొక్క ప్రధాన ఉద్ధ్యెశమ్ కాబట్టి ఇందులోని వీడియోల ద్వారా ప్రజలంతా త్రైత సిద్దాంత ఆద్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోగలరని ఆశిస్తున్నాము